ఫీజు బకాయిలు చెల్లించేదాకా పోరు ఆగదు

– గోల్కొండ పిఎస్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హెచ్చరిక – మహా ధర్నాకు అనుమతి నిరాకరించినందుకే అసెంబ్లీ ముట్టడి – పోలీసుల తోపులాటలో గాయపడ్డ పలువురు నాయకులు – ఐసీయూలో అమీర్పేట్ కార్పొరేటర్ సరళ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : పేద విద్యార్థులకు రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను…
