సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం

– సాగునీటి పథకాలతో 1,39,837 ఎకరాలకు ప్రయోజనం – రైతు పొలం నుంచి పేదవాడి వంటింటి వరకు భరోసా కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం – సోనియా గాంధీ వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: రాచరికపు చీకట్లను చీల్చి ప్రజాస్వామ్య ఉదయానికి తమ…
