రైతుల సంక్షేమం లక్ష్యంగా కృషి

– మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, జూన్ 13: రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుందని, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. నల్గొండలో రాష్ట్ర సిట్రస్ సెమినార్ – 2026ను రైతు కమిషన్…
