Tag #Stones thrown #on the train #RSS chief Bhagavat in that

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లు

– ఇద్దరు నిందితుల అరెస్ట్ ‌ న్యూదిల్లీ, జూన్‌ 12: ‌రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ ‌భాగవత్‌ ‌ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి మోహన్‌ ‌భాగవత్‌ ‌కాన్పూర్‌ ‌నుంచి దిల్లీకి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ‌రైలులో ప్రయాణించారు.…