రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు

– కేంద్ర ప్రభుత్వ వాటా పథకాల పునరుద్ధరణ – సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభం – మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర వాటాలతో అమలయ్యే పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ,…
