రక్తాక్షరాల ప్రస్థానం… స్వరాష్ట్ర సాకారం!
“ఈ వైభవం వెనుక ఉన్న పునాదులను విశ్లేషించినప్పుడు 1969 నాటి తొలిదశ పోరాటమే సమున్నతంగా కనిపిస్తుంది. ఆనాడు 369 మంది అమరవీరులు చిందించిన రక్తం, కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదని, వారి ఆకాంక్షలే మలిదశ ఉద్యమానికి ఇంధనంగా మారి నేటి సస్యశ్యామల తెలంగాణ సాకారానికి దారితీశాయని స్పష్టమవుతోంది. జూన్ 2 తెలంగాణ ప్రజల పండుగ దినం…
