ప్రభుత్వం పనిచేస్తున్నది పేదల కోసమే

– జీవనోపాధికి చిహ్నం ఇందిరమ్మ ఇళ్ల పథకం – మంత్రి దనసరి అనసూయ సీతక్క వెంకటాపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: పేదల కలల్ని సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా…
