పార్టీలు పెట్టడం సులభమైపోయింది

– ‘ప్రశిక్షణ్ అభియాన్’లో బీజేపీ చీఫ్ రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.. కార్యకర్తల ఐక్యత, సిద్ధాంతం పట్ల నిబద్ధత, కృషి.. ఈ మూడు కలిస్తే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. పార్టీ రాష్ట్ర…
