తమిళనాడులో మళ్లీ స్టాలిన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ໖໖ 29 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (2026) పోలింగ్ పర్వం ముగియడం తో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ వైపు మళ్లింది. రికార్డు స్థాయిలో 84 శాతం ఓటింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని ‘పీపుల్స్ ప ల్స్’ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం…
