ఎంపీ ల్యాడ్స్ నిధులపై దుష్ప్రచారం తగదు

– ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదు ‘- ఎంపవర్డ్’ సంస్థ నివేదికపై కేంద్ర మంత్రి బండి కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై దుష్ప్రచారాలు తగవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదికపై ఆయన స్పందించారు. కేంద్రం ఏటా…
