Tag #Spiritual programs #that foster #peace and brotherhood #Governor

శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు

– కనుల పండువగా గోదారంగ‌నాథుల‌ వికారి శ్వారి క్రతు జీవహోత్తవ  మేడ్చల్, ప్రజాతంత్ర , జూన్ 18: ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం, ధార్మిక విలువలను పెంపొందిస్తాయని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా  అన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ నాచారం సర్కిల్  మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ మంగాపురంలో గోదాదేవి రంగనాథ…