పేదల ఇళ్ల స్థలాలపై ప్రత్యేక దృష్టి

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి – కబ్జాలోని ప్రభుత్వ భూములు గుర్తించి పేదలకు అందిస్తాం హైదరాబాద్/కూసుమంచి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: ఇళ్ల స్థలాలు కావాలని అనేకమంది పేదలు ప్రభుత్వాన్ని కోరుతున్నారని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.…
