ప్రైవేట్ సంస్థలకు ఇస్రోలో స్థానం

– ఇస్రో భవిష్యత్పై జైరామ్ రమేశ్ ఆందోళన న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవితవ్యంపై రాజకీయ దుమారం మొదలైంది. ఇస్రోను మోదీ సర్కారు బలహీనపరుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ ఆరోపించారు. ఆరు దశాబ్దాలుగా ఇస్రో నిర్మించుకున్న సామర్థ్యాలను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే…
