Tag SP

శ్రీశైలం పర్యటనలో సీఈసీ జ్ఞానేశ్‌ ‌కుమార్‌

– అ‌మ్రాబాద్‌ ‌వద్ద స్వాగతం ప‌లికిన కలెక్టర్‌, ఎస్పీలు నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, డిసెంబరు 19:భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. శ్రీశైలం వెళ్లే క్రమంలో నాగర్‌ ‌కర్నూలు జిల్లా కలెక్టర్‌ ‌బాదావత్‌ ‌సంతోష్‌, ‌జిల్లా ఎస్పీ డాక్టర్‌ ‌సంగ్రామ్‌ ‌సింగ్‌ ‌జీ పాటిల్‌ ‌స్వాగతం పలికారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి…

బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం

– ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కర్నూలు, అక్టోబ‌ర్ 24ః కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడ్డ తెలంగాణ ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రమాద స్థలాన్ని జోగులాంబ గద్వాల జిల్లా…