శ్రీశైలం పర్యటనలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్

– అమ్రాబాద్ వద్ద స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీలు నాగర్కర్నూలు, ప్రజాతంత్ర, డిసెంబరు 19:భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. శ్రీశైలం వెళ్లే క్రమంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ స్వాగతం పలికారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి…

