బజార్ హత్నూర్ లో జొన్న రైతుల ఆందోళన

– సకాలంలో కొనుగోళ్లు లేక రోజుకోచోట ధర్నాలు ఆదిలాబాద్, ప్రజాతంత్ర, మే 20: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కొన్ని రోజులుగా జొన్న రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తాజాగా బజా ర్ హత్నూర్ మండల కేంద్రంలో జొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ల క్ష్యం కారణంగా జొన్న…
