Tag #Sons #who have gone astray #Mother suicide

పెడదోవ పట్టిన కన్న కొడుకులు

– తట్టుకోలేక తల్లి ఆత్మహత్య రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకులిద్దరూ పెడదోవ పట్టడంతో ఓ తల్లి తీవ్ర మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా జన్వాడకు చెందిన తిరుపతి రవీందర్ భార్య సుధ కేపీహెచ్‌బీ సర్దార్ పటేల్ నగర్‌లోని ఓ పైవేటు…