సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణం

వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 16: సాప్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడటం జిల్లాలో కలకలం సృష్టించింది. దిల్లీలోని ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వరంగల్ కాశీబుగ్గకు చెందిన యువతి మానసిక ఒత్తిడితో ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాశీబుగ్గలో పాత పేపర్లు కొనే వ్యాపారం చేసే గంజి ఉమాశంకర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో…
