Tag Social justice

అభ్యుదయవాది అయ్యవారు రామయ్య

నిజానికి పూలే కంటే ముందే ముంబయి నగరంలో రామయ్య, మరికొందరు తెలుగు ప్రముఖులు సామాజిక న్యాయానికి చెందిన పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. మద్యపాన నిషేదం, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహించడం లాంటి పనులెన్నో చేసేవారు.  పూలే   ప్రభావం తెలుగువారి మీద బలంగా పడడం వల్ల బాలికల పాఠశాలలు, గ్రంథాలయాలు లాంటివి కూడా తెలుగువారు ఏర్పాటు చేశారు.…

ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు- కాళోజీ

29. జనధర్మో విజయతే ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ [1] (సెప్టెంబరు 9,   1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న” గేయం లో కొన్ని భాగాలు. (“తెలంగాణ రక్షణల”  అమలు కోసం  ప్రాంతంలో ఉద్యమం  ప్రారంభమై,  “ప్రత్యేక తెలంగాణా పోరాటం“గా  రూపొంది  గత అయిదు నెలల నుండి సాగుతున్న ఉద్యమంలోని వివిధ సందర్భాలను ‘ప్రజాకవి‘ శ్రీ కాళోజి నారాయణరావుగారు జనధర్మ లో 1969లో ప్రచురించారు.)    ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు. ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు. ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని…

‘Biased’ కేవలం పుస్తకం కాదు…

తోటి మనుషుల పట్ల సమూహాల పట్ల మనము పెరిగిన సామాజిక నేపధ్య ప్రభావాలతో ముందే ఏర్పరుచుకున్న అభిప్రాయాలను జాతి, రంగు, ప్రాంతం పేర్లతో చూపించే పక్షపాత వైఖరుల గురించి  జెన్నిఫర్ ఎల్. ఎబర్‌హార్డ్ అనే రచయిత ఒక పుస్తకం రాసారు. ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా తనకు ఎదురైన పరిస్థితులు, స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తగా…

కూలీల ప‌ట్ల శాపంగా మారిన సాంకేతిక‌త‌

ఆధార్‌తో అనుసంధానం కాక ఇబ్బందులు ధ్రువీక‌ర‌ణ లేక ఉపాధి కోల్పోతున్న వైనం చుక్క‌లు చూపిస్తున్న ఇంట‌ర్నెట్‌ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భారతదేశంలోని పల్లె ప్రాంతాలలో నివసించే నిరుపేద కుటుంబాలకు కనీస కూలి పనిని, తద్వారా జీవన భద్రతను కల్పించే ఒక ముఖ్యమైన చట్టం. అయినప్పటికీ, ఇటీవల, కేంద్ర ప్రభుత్వం జాతీయ…

రిటైర్డ్ ఉద్యోగుల బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే చెల్లించాలి

“రిటైర్ అయ్యే ముందు ఉద్యోగులు రిటైర్మెంట్ డబ్బులతో అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించ‌నందున‌ పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇండ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఉన్నత చదువులకు తెచ్చిన విద్యా రుణాల ఈఎంఐలు చెల్లించలేక, కొంతమంది ఉద్యోగుల పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం…

చ‌రిత్ర పుట‌ల్లోకి పీపుల్స్‌ వార్ శ‌కం!!

“ప్ర‌స్తుత ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే పీపుల్స్ వార్ గ్రూప్ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. బెంగాల్ నుంచి జగిత్యాల వరకు, జగిత్యాల నుంచి జంగిల్ మహ‌ల్ వరకు సాగిన జైత్రయాత్ర విస్తరిస్తే, ఇప్పుడు తిరోగమంతో తెలంగాణలో ముగింపు పలుకుతున్న‌ది. దండకారణ్యం, రెడ్‌ కారిడార్‌ నుంచి పీపుల్స్ వార్ గ్రూప్ రిట్రీట్‌ అవుతోంది. మైదాన ప్రాంతం…

పైకి సామాజిక న్యాయం, వెనుక శల్యసారథ్యం!

“తెలంగాణ అసెంబ్లీఎన్నికలకు ముందు బిసి డిక్లరేషన్‌ అని ఆర్భాటంగా ప్రకటించి, చెప్పినంత మేరకు అభ్యర్థులను నిలబెట్టలేక చతి కిలపడ్డారు.  కనీసం 34 మంది అభ్యర్థులను నిలబెడతామని రేవంత్‌ ప్రకటించారు. చివరకు 23 దగ్గర ఆగిపోయారు. అవి కూడా గెలుపు అవకాశాలు లేని మూడునాలుగు పాతబస్తీ సీట్లు కలుపుకుని. ఆ ఇరవైమూడు అంకె కూడా ఎందుకంటే, బిఆర్‌ఎస్‌…

ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 5

(గత సంచిక తరువాయి) మెహర్లు, మాంగ్ లుఊరి బయట ఉంటూ, ఊరిని కాపలా కాయటం, ఊరిని శుభ్రం చేయటం, చనిపోయిన జంతువుల్ని తీసివేయటం, వాటి చర్మాలతో చెప్పులు కుట్టడం, తాళ్ళు పేనడం, బుట్టలల్లడం, పొలాలకు నీరు పారించడం, ఉన్నత జాతుల దయా దాక్షిణ్యాల మీద మనుగడ సాగించడం, ఇతర కులాల వారికి ఉండే సౌకర్యాలేవీ వీరికి…

ఈమె చేసేది ప్రేత ద్రోహమా?

అరుంధతీ రాయ్ రెండవ నవల ‘Mother Mary Comes to Me’ వారం క్రితం చాలా నిరాడంబరంగా కుటుంబసభ్యులు, దగ్గరి స్నేహితుల సమక్షంలో జరిగిందిట. మొదటి నవల, ‘The God of Small things’ వచ్చిన ముప్ఫై సంవత్సరాల తర్వాత. మొదటి నవలకు గొప్పపేరు, అదే మోతాదులో అప్రతిష్ట రెండూ ఆమెను సెలబ్రిటీని చేసాయి. మహరాష్ట్రలో,…

You cannot copy content of this page