సమాన విద్యతోనే సామాజిక అంతరాలకు చెక్

– సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: పిల్లలందరికీ సమాన అవకాశాలు గల నాణ్యమైన విద్య అందించినప్పుడే సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోతాయని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక వేడుకల మందిరంలో డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎ.సంజీవరెడ్డి ఉద్యోగ విరమణ…
