ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేతో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు

– సర్వేను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి – రాజకీయ దురుద్దేశంతోనే గత ప్రభుత్వం ప్రాజెక్టును పక్కనబెట్టింది – మన్నెవారిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు సర్వేను…
