మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి
– సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్ ,ప్రజాతంత్ర, జూన్ 12: మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి ఘటనపై నారాయణగూడ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మామిడి పండ్లు తిని భువనేశ్వరి(17), సంధ్య(10) తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్…
