త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు

– పారదర్శకంగా, వివాదరహితంగా బోర్డు నిర్వహణ – అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు – సింగరేణి యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం – మంచిర్యాలలో నేడు 335మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వివిధ కారణాలతో నిలిచిపోయిన మెడికల్…
