కర్ణాటక పవర్ కార్పొరేషన్కు సింగరేణి బొగ్గు

– రాష్ట్ర ఇంధన శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి చర్చలు బెంగళూరు, ఆగస్టు 27 : కర్ణాటక రాష్ట్రానికి చెందిన జెన్కోకు ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో ఉన్న బొగ్గు బ్లాక్ మైనింగ్లో సింగరేణి అనుభవాన్ని వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక ఇంధన శాఖ మంత్రి జార్జ్కు ప్రతిపాదించారు. మైనింగ్లో కర్ణాటక పవర్…
