మేధస్సు కంటే చిత్తశుద్ధే ముఖ్యం

– క్షేత్రస్థాయిలో మీ విచక్షణే అసలైన పరీక్ష – ప్రజాసేవలో ఫైలు వెనుక ఉన్న ‘మనిషి’ని మర్చిపోవద్దు – గ్రూప్-1 అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది.. ఆ ఫైలును కేవలం కాగితంలా చూడకండి..…
