సిక్కిం ఆవిర్భావ దినోత్సవం

– పిల్లలతో కలసి ఫుట్బాల్ ఆడిన ప్రధాని న్యూదిల్లీ, ఏప్రిల్ 28: నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్లో సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం జరగబోయే ముగింపు వేడుకల కోసం ప్రధాని గ్యాంగ్టక్…
