హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్

-ఫ్యూచర్ సిటీ కమిషనర్గా తరుణ్ జోషి – ఏడుగురు ఐపీఎస్ల బదిలీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా డీఎస్ చౌహాన్ బదిలీ అయ్యారు. మల్టీ జోన్I2…
