పీవీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

– విద్యార్థులకు కేటీఆర్ ఉద్బోధ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్బోధించారు. బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ను గురువారం ఆయన సందర్శించి విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం తలసాని ట్రస్ట్…
