భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

– గవర్నర్తో మర్యాదపూర్వక భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ బి.శివధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని 8వ అంతస్తులో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల…
