శంకర్గౌడ్ మృతి అత్యంత బాధాకరం
– శవ రాజకీయం చేస్తున్న బండి సంజయ్ – మండిపడ్డ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ శంకర్…
