షాబాద్ ఉన్మాది రాజ్కుమార్ ఆత్మహత్య!

– కొత్తూరు మండలం పంజర్లలో శవమై తేలిన నిందితుడు – పోలీసులకు దొరకకుండా బలవన్మరణం షాబాద్/హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : రంగారెడ్డి జిల్లా షాబాద్లో ముగ్గురు ¾పిల్లలు సహా ఆరుగురిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్కుమార్ కథ విషాదాంతమైంది. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ ఉన్మాది చివరకు…
