అటవీ శాఖ అమరుల సేవలు చిరస్మరణీయం

– అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో 23మంది సిబ్బంది ప్రాణత్యాగం – డీజీపీ ఆనంద్ – అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది – అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలి – ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : సహజ వనరులు, అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన అటవీ…
