‘కోటి మంది కోటీశ్వరులు” లక్ష్యాన్ని సాధించాలి

సెర్ప్ అడిషనల్ సీఈవోకు మంత్రి సీతక్క అదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సెర్ప్ అడిషనల్ సీఈఓ పి.కాత్యాయనిదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. ఇటీవలే సెర్ప్ అడిషనల్ సీఈఓగా నియమితులైన కాత్యాయని దేవి సచివాలయంలో మంత్రి డాక్టర్…
