Tag #Serious threat #to Democracy and constitution #Kharge

ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తీవ్ర ముప్పు

– ఉపాధి హామీ పథకం రద్దుతో కోట్లాది పేదలకు నష్టం -కాంగ్రెస్‌  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు27: దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని,  దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ  సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  మహాత్మా గాంధీ గ్రాణ ఉపాధి…