సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యవర్గం ఏకగ్రీవం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సచివాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎన్నికల అధికారులు నూతన బాధ్యులకు సర్టిఫెక్టెన్ అందజేశారు. సంఘం ఐక్యతను చాటుతూ అన్ని ప్రధాన పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. సంఘం అధ్యక్షుడిగా మంగదొడ్డి శ్రీనివాసులు (ఎస్వో,…
