రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను గాలికి వదిలేసి, ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎన్.వి. సుభాష్ దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేల ఆలయాలను అభివృద్ధి చేస్తుంటే, తెలంగాణాలో ఐదు ఆలయాలనైనా రేవంత్…
