Tag #Saving principles for Telangana #funds for Andhra #TRS Chief Kavitha

పొదుపు సూత్రాలు తెలంగాణకు.. నిధులు ఆంధ్రాకు

– ప్రధాని తీరుపై మండిపడ్డ కవిత – భగీరథ్ పై లుకౌట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలు చెప్పారని, డబ్బులు మాత్రం ఏపీకి ఇచ్చారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ…