ఆస్తులు అమ్ముకుని కాంగ్రెస్ను కాపాడా

– అయినా పక్కన పెడుతున్న పార్టీ – మరోమారు అక్కసు వెళ్లగక్కిన ఎమ్మెల్యే రాజగోపాల్ నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్17:మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ను కాపాడేందుకు తన ఆస్తులు అమ్ముకున్నానని, కానీ పార్టీ తనను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం…
