Tag #Saraswati’s antya pushkaralu #continue #Kaleswaram

కొనసాగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలు

– వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు కాళేశ్వరం, ప్రజాతంత్ర, మే 27: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కరఘాట్‌ల వద్ద తెల్లవారు జాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. వేద మంత్రోచ్ఛారణలు, హారతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కాళేశ్వర క్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 21న…