మే 21 నుండి సరస్వతి అంత్య పుష్కరాలు

– పోస్టర్, టీజర్ విడుదల చేసిన మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : సరస్వతి నది అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి ఛాంబర్లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి డి.శ్రీధర్బాబుతో కలిసి అంత్య పుష్కరాల పోస్టర్,…
