పుష్కరాల నిర్వహణను చాలెంజ్గా తీసుకున్నాం..

అందరి సహకారంతో పుష్కరాలు విజయవంతం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 26 : సరస్వతి పుష్కరాలను (Saraswati Pushkaralu ) ఛాలెంజ్ గా తీసుకుని నిర్వహించామని, అందరి సహకారంతో పుష్కరాలు విజయవంత మయయ్యాయని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పుష్కరాలలో…

