సారయ్యకు కడసారి వీడ్కోలు
వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 27 : ఛత్తీస్ గఢ్ దంతెవాడలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన సారయ్య (Saraiah)కు బంధుమిత్రులు, ఉద్యమ నేతలు గురువారం కడసారి వీడ్కోలు పలికారు. ఈనెల దంతవాడలో జరిగిన ఎన్ కౌంటర్ మరణించిన ఐదుగురు మావోయిస్టులలో ఒకరు అంకేశ్వర సారయ్య ఉన్నారు. ఈయన స్వగ్రామం కాజీపేట మండలం తరాలపల్లి. గత…
