కొత్త సీఎస్గా సంజయ్ జాజు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ అధికారి – 30తో ముగియనున్న రామకృష్ణారావు పదవీ కాలం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ కె.రామకృష్ణారావు పదవీ కాలం…
