Tag #Sanjay Jaju #assumes charge #as Chief Secretary

సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన కె.రామకృష్ణా రావు ఈ రోజు పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ…