Tag #sand mining dispute #Chhattisgarh #Three people #burned alive

ఛత్తీస్‌గఢ్ లో ఇసుక తవ్వకాల పంచాయితీ

– స్థానిక నాయ‌కుడు స‌హా మ‌రో ఇద్ద‌రి సజీవదహనం రాయపూర్, జూన్ 18: ఛత్తీస్‌గఢ్‌లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదం దారుణ మలుపు తిరిగింది. స్థానిక నాయ‌కుడు, జన్‌పద్ పంచాయతీ మాజీ ప్రెసిడెంట్‌ భరత్ సింగ్, మ‌రో ఇద్ద‌రు సజీవదహనమయ్యారు. కొరియా జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.…