త్వరలో సనత్నగర్ టిమ్స్ ప్రజలకు అంకితం
– ఏర్పాట్లను సమీక్షించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : సనత్నగర్లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్ను త్వరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన శనివారం సమీక్షించారు. హాస్పిటల్లోని ఏ,…
