Tag #Rythu bharosa #funds # Minister Tummala

రైతుకు భరోసా.. రేవంతన్న

మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే ‘భరోసా’ నిధుల జమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రైతులు రేపు రైతులనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా నిధుల రైతుల ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.…