30న రైతు ఆశీర్వాద సభ.. సీఎం హాజరు

– రెండు లక్షల మందితో బహిరంగ సభ – రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు విడుదల – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చింతకాని/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 22 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసేందుకు ఈ…
