స్తంభించిన ప్రజా రవాణా

– మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె – డిపోలకే పరిమితమైన 10 వేల బస్సులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: తెలం గాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు. శుక్రవారం ఉదయం అ న్ని జిల్లాల్లో…
