ఆర్టీసీ చార్జీల పెంపు ప్రజలపై భారం మోపడమే

~ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆక్షేపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 7: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల ఆర్థిక స్థితిని పట్టించుకోకుండా ప్రభుత్వం చార్జీలు పెంచడం అన్యాయం అని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు…
