విద్యార్థిపై దాడి చేసిన ఆర్టీసీ డ్రైవర్ తొలగింపు
మహబూబాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు సమీపంలో పాఠశాల విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన తొర్రూరు డిపోకు చెందిన బస్సు డ్రైవర్ స్వామిని విధుల నుంచి తొలగిస్తూ టీజీఎస్ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తేలడంతో తక్షణమే…
